బ్లాగుల్లో మానసిక ఉల్లాసం కోసం పద్యాలు, ప్రశ్నలూ, చింతన పోరాటాలూ చేయటం తప్ప జగ్గీ వాసుదేవ్ అనే ఆయన నదుల కోసం పెద్ద ఎత్తున దేశ వ్యాప్త కార్యక్రమం చేస్తూ ప్రజలనూ, ప్రభుత్వాలనూ ఆ దిశలో చైతన్యం కలిగిస్తున్నారు.. ఇందులో వారికి 30కోట్ల మిస్సెడ్ కాల్స్ కావాలి.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పాలసీ తేవటానికి.. ఇందులో భాగంగా నదులకు ఇరువైపులా భారీ ఎత్తున చెట్ట్లు నాటుతారు.. అలా ఒడ్డు గట్టిపడి వరదలను నివారిస్తాయి.. నీరు అడవి నుంచి నదిలో చేరి నీటి ప్రవాహమూ పెరుగుతుంది..
మీకు మీరు ఆధ్యాత్మికంగా గొప్పవారనుకున్నా.. జగ్గీ వాసుదేవ్ ని ఆధ్యాత్మికంగా ఫాలో కాకపోయినా.. పర్యావరణాన్ని రక్షించే ఈ బృహత్ కార్యాన్ని చిన్న చూపు చూడకండి..
మిస్సెడ్ కాల్ 8000980009
nice post ! Thanks for sharing the post !Visit our website for more news updates TrendingAndhra
ReplyDeletetrendingandhra
ReplyDelete